మొదట వెళ్లి రిపోర్ట్ చేయండి.. ఐఏఎస్‌లకు షాకిచ్చిన హైకోర్టు

7 months ago 10
డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వ్యవహారం తెలంగాణ కోర్టుకు చేరింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐదుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాణీప్రసాద్, సృజన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం తొలుత రిపోర్టు చేయాలని.. రిపోర్టు చేయందే ఏమీ చేయలేమని పేర్కొంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
Read Entire Article