మొన్న బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. తిరుమలపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

1 year ago 23
Minister Konda Surekha on Tirumala: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురౌతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాం నుంచి తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురౌతున్నారన్న మంత్రి కొండా సురేఖ.. తెలంగాణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దీనిపై ఏపీ ప్రభుత్వంతోనూ, సీఎం నారా చంద్రబాబు నాయుడుతోనూ మాట్లాడతామన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.
Read Entire Article