మొన్నటిదాకా అదొక ఆదివాసీ కుగ్రామం.. నేడు జోరుగా అభివృద్ధి.. ఆ ఒక్క ఘటనతో..!

1 month ago 4
కొండపర్తి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ కుగ్రామం. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని చిన్న పల్లె. అంతగా అభివృద్ధి కూడా ఎరుగని ఆ ఊరు గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయింది. గ్రామంలోని ఇళ్లు ధ్వంసం కాగా.. కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. అక్కడి ప్రజల దీనావస్థను తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చలించియి.. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఆ అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ.. కొండపర్తి గ్రామానికి మహర్దశ పట్టింది.
Read Entire Article