మొన్నటివరకు సీఎం రేవంత్ వంతు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంతు..!

8 months ago 12
Bhatti Vikramarka Foreign tour: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవల నూతన ఎంఎస్ఎంఈ పాలసీని ప్రవేశపెట్టారు కూడా. అంతకుముందు.. రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలకు వెళ్లి.. బడా బడా కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. అయితే.. ఇప్పుడు ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీసుకున్నారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 04 వరకు భట్టి విదేశీ పర్యటనకేగారు.
Read Entire Article