మోదీ పర్యటనకు ముందు ఏపీకి కేంద్రం శుభవార్త.. భారీగా నిధులు విడుదల..

10 months ago 17
Union Government Funds Release to Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.1121.20 కోట్లను కేంద్రం విడుదల చేసింది. గ్రామ పంచాయితీలుు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ఈ నిధులను కేటాయిస్తారు. జనాభా వారీగా కేటాయింపులు ఉంటాయి. మరోవైపు ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. మే 2న ప్రధాని ఏపీకి రానున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి భారీగా నిధులు కేటాయించడం విశేషం.
Read Entire Article