మోహన్ బాబు యూనివర్సిటీకి షాక్.. రూ.26 కోట్లు చెల్లించాల్సిందే..

5 months ago 11
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ షాక్ ఇచ్చింది. రూ.15 లక్షలు జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేశారంటున్న డబ్బులు 15 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి రూ.26 కోట్లు గత మూడేళ్ల కాలంలో అదనంగా వసూలు చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన విద్యా కమిషన్.. వీటిని నిజమేనని నిర్ధారించి జరిమానా విధించింది. అలాగే రూ.26 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
Read Entire Article