యాదగిరి గుట్ట వెళ్లే భక్తులకు అలర్ట్.. వాటి ధరలు భారీగా పెంపు

7 months ago 8
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను పెంచారు. ఇదివరకూ రూ.800గా ఉన్న టికెట్ ధరను రూ.1000కి పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా ఈ ధర పెంపు జూలై 25 నుంచి అమల్లోకి వచ్చింది. పెంచిన ధరతో భక్తులకు అదనంగా పూజా సామగ్రి అందజేయనున్నారు.
Read Entire Article