యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయం.. దేశంలోనే ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు, విశేషాలివే..
1 year ago
9
యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయం కానుంది. విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కాగా.. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు మెుదలయ్యాయి. ఈనెల 23న స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం జరగనుంది. అందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.