యాదగిరీశుడి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ట్రైన్లలో జర్నీ, కేంద్రమంత్రి కీలక ప్రకటన

1 year ago 26
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాయగిరి స్టేషన్‌ను రెనోవేట్ చేస్తున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. త్వరలోనే పనులు పూర్తి వివిధ ప్రాంతాల నుంచి ట్రైన్లు నడపనున్నట్లు చెప్పారు.
Read Entire Article