రాజకీయం చెయ్యకండి.. తెలంగాణకు సీఎం చంద్రబాబు వార్నింగ్..!

1 month ago 4
రేవంత్ రెడ్డి సర్కారుకు ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కృష్ణజలాల వాటాలో పరిమితికి మించి నీళ్లను ఏపీ తరలించుకుపోతోందని తెలంగాణ నేతలు ఆరోపిస్తుండగా.. ఈ అంశంపై కేంద్ర జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సున్నితమైన నీళ్లు విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని హెచ్చరించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీళ్లను తాము ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Read Entire Article