రాజమహేంద్రవరంవాసులకు సూపర్ న్యూస్.. గోదావరి నదిలో విహరిస్తూ రెస్టారెంట్‌లో ఫుడ్ తీనొచ్చు

1 year ago 19
Rajamahendravaram Floating Restaurant Started: రాజమహేంద్రవరం దగ్గర గోదావరి నదిలో బ్రిడ్జి లంక లో "ఆహ్వానం కిచెన్" ఫ్రాంచేజిస్ ఆధ్వర్యంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించార.ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు కోసం త్వరలోనే హేవలాక్ బ్రిడ్జి సమీపంలోని గోదావరి తీరంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏదైనా ఒక ప్రాంతానికి పర్యాటకులు వస్తే కనీసం స రెండు మూడు రోజుల పాటు ఉండేలా వసతులు కల్పిస్తామన్నారు.
Read Entire Article