రాజీవ్‌ యువ వికాస పథకంలో.. వీరికే మొదటి ప్రాధాన్యత.. అందులో మీరున్నారా..?

10 months ago 17
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (బీటీపీఎస్) రైలు మార్గం కోసం భూములు కోల్పోయి పరిహారం తీసుకోని నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వారికి రూ. 4 లక్షల వరకు రుణం, 70 శాతం రాయితీ లభించనుంది. మిగిలిన 30 శాతం జెన్కో చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సహాయంతో నిర్వాసితులు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుంది.
Read Entire Article