రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత ప్రత్యక్షం.. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాక్..!

1 year ago 23
రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత ప్రత్యక్షమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెల్లవారుజామున మార్నింగ్ వాకర్స్ చిరుతను చూశారు. యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం దగ్గరకు వచ్చిన చిరుత.. మళ్లీ చెట్లలోకి వెళ్లిపోవటం గమనార్హం. చిరుతకు సంంధించిన కాలి ముద్రలను కూడా గుర్తించారు. అయితే.. గతంలో చిరుత కనిపించగా.. ఈసారి ఏకంగా యూనివర్సిటీలోకి రావటంతో విద్యార్థులంతా గజగజా వణికిపోతున్నారు.
Read Entire Article