రాత్రివేళ చైన్ లాగి రైళ్లోకి.. మహిళ కేకలు వేయటంతో.. ఎంతకు తెగించార్రా!

1 year ago 41
Robbery in Chennai Express in Palnadu Distirct: సగటు మధ్యతరగతి జీవికి రైలు ప్రయాణమే అన్ని విధాలా శ్రేయస్కరం. బడ్జెట్ దగ్గర నుంచి భద్రత దాకా అన్నింటికి రైలు ప్రయాణమే ఉత్తమమని భావిస్తాడు. కానీ రైళ్లల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఇప్పుడు రైలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పల్నాడు జిల్లాలో ఒక్కరోజే రెండు రైళ్లల్లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చోరీ చేసిన దొంగలు.. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనానికి విఫలయత్నం చేశారు. అయితే కుదరకపోవటంతో రైలు ప్రయాణికుల మీదకు, ఆర్పీఎఫ్ సిబ్బందిపైనా రాళ్లదాడి చేశారు.
Read Entire Article