మెదక్ జిల్లాలో కనిపించిన రాబందుపై స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం అంతరించిపోతున్న రాబందుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా.. వాటి కదలికలను గమనించడానికి జీపీఎస్ ట్రాకర్లు, ట్యాగులు అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు వివరించారు. ఈ పక్షులకు ఎవరూ హాని తలపెట్టవద్దని అధికారులు హెచ్చరించారు.