రాయలసీమకు గుడ్‌న్యూస్.. కర్నూలు దశ తిరిగినట్టే.. నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల

4 months ago 8
AP High Court Bench In Kurnool: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది! కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మంత్రి టీజీ భరత్ అధికారులతో సమావేశమై, భూమి గుర్తింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నారని, నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. నగరంలో పలు పనుల్లో జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Entire Article