రాయలసీమవాసులకు గుడ్ న్యూస్.. ఇక మరింత వేగంగా విజయవాడకు..

8 months ago 18
రాయలసీమ ప్రజలకు శుభవార్త! కర్నూలు, విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులు బుధవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి వర్చువల్‌గా ఈ సేవలను ప్రారంభించారు. వారానికి మూడు రోజులు విమానాలు అందుబాటులో ఉంటాయి, త్వరలో ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో మంత్రులు ప్రయాణికులకు స్వాగతం పలికారు.
Read Entire Article