రుషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు ఫోకస్.. మంత్రులకు కీలక ఆదేశాలు..

2 weeks ago 4
Chandrababu on Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేిబినెట్ గురువారం భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రుషికొండ భవనాల ప్రస్తావన రాగా.. చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article