రూ.10 వేలకే ఎకరం భూమికి హక్కు పత్రం.. మరో 10 వేలకు బ్యాంక్ లోన్ కూడా..!

7 months ago 10
పోడు భూమిలో సాగు చేసుకోవాలంటే ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి హక్కు పత్రం పొంది ఉండాలి. అది పొందాలంటే.. అందుకు సంబంధించి రకరకాల షరతులు ఉంటాయి. ఇవేవీ లేకుండా కేవలం పది వేలు ఇస్తే చాలు.. తనకు కావాల్సిన ఎకరం భూమిపై హక్కు పత్రం అందిస్తారు. మరో పది వేలు ఇస్తే.. ఇక ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా బ్యాంకులో పంట లోన్ కూడా ఇప్పిస్తారు. ఇది.. బహిరంగానే జరుగుతున్న దందా. అయితే.. దీనిపై ఇప్పటివరకు స్పందించకోవటం గమనార్హం,
Read Entire Article