Ranasthalam Friend Cheating Rs 20000: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఒక మోసం జరిగింది. సంచాం గ్రామానికి చెందిన పి.సాయికుమార్ స్నేహితుడు కె.మధు ఐదేళ్ల తర్వాత కలిశారు. ఇద్దరు కలిసి భోజనం చేశారు.. ఆ తర్వాత సోడా కూడా తాగారు. సోడా కోసం రూ.10 చెల్లిస్తున్న సమయంలోనే అసలు ట్విస్ట్.. ఇంతలో ఫోన్పే ద్వారా రూ.20 వేలు మాయం. ఈ తప్పును మీరు అసలు చేయొద్దు.. ఇంతకీ ఏం జరిగిందంటే.