రూ.15కే అన్నదాతల కడుపు నింపుతున్నారు..

4 months ago 10
కర్నూలు మార్కెట్ యార్డు అధికారులు అన్నదాతలకు అండగా నిలుస్తూ, రూ.15కే కడుపు నిండా భోజనం అందిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. మార్కెట్ కమిటీ, ఇస్కాన్ సంస్థల సహకారంతో అమలువుతున్న ఈ కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తోంది. ప్రస్తుతం ఇది కర్నూలు, ఆదోనిలలో అమలు అవుతుందగా.. ఈ కార్యక్రమాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రైతులు కోరుతున్నారు.
Read Entire Article