మహా శివరాత్రి హుండీ లెక్కింపులో ఒక ఆశ్చర్యకరమైన లేఖ బయటపడింది. అందులో ఉన్నది చూసి అధికారులే షాక్ అయ్యారు. ఓ భక్తుడు దేవుడిని కోరుకున్న కోరిక చూసి.. ఆశ్చర్యపోయారు. తనకు పరీక్షల్లో మంచి మార్కులతోపాటు.. రూ.20 లక్షల ప్యాకేజీ వచ్చే ఉద్యోగం కావాలని రాసి ఉంది. అంతేకాకుండా ఇవి నెరవేరితేనే స్వామి వారికి అభిషేకం, పట్టుబట్టలు సమర్పిస్తానని ఆ భక్తుడు రాయడం గమనార్హం. ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?