Andhra Pradesh People Rs200 Bill Mandatory: విజయనగరం వాణిజ్య పన్నుల శాఖ ప్రజలకు ముఖ్య సూచనలు చేసింది. రూ.200 పైన కొంటే బిల్లు తీసుకోవాలని, లేకుంటే అడగాలని తెలిపింది. వ్యాపారులు నెలనెలా రిటర్నులు దాఖలు చేయాలి. పన్ను బకాయిలు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీఎస్టీ పరిధిలోని వారు సకాలంలో పన్నులు కట్టాలని సూచించారు. గతం కంటే వృద్ధి రేటు తగ్గడానికి కారణాలను తెలిపారు.