రూ.3 లక్షల పెట్టుబడితో.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు, వాట్ ఏ యాపారం సర్‌జీ..!

4 months ago 5
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో లాటరీ ప్రక్రియ కొందరిని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. రూ. 3 లక్షల పెట్టుబడితో దరఖాస్తు చేసుకున్నవారు.. లైసెన్స్ రాగానే భారీ ధరలకు అమ్మేస్తున్నారు. అనుభవం లేనివారు, చిన్న సిండికేట్లు కూడా ఈ వ్యాపారంలో భారీగా లాభపడుతున్నారు.
Read Entire Article