రూ.3600 కోట్ల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు.. రంగంలోకి దిగిన హైడ్రా

5 months ago 10
హైడ్రా అధికారులు కొండాపూర్‌లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రూ.3600 కోట్ల విలువైన ఈ స్థలంపై పాతికేళ్లుగా వివాదం నడుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా చేపట్టిన ఈ కూల్చివేతలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. శనివారం ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతుండగా, మీడియాను అనుమతించలేదు. అయితే కూల్చి వేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. 60 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న స్థలాన్ని ఎలా లాక్కుంటారని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు..
Read Entire Article