Nellore Rs 800 Rs 900 Coins: రూ.800, రూ.900 నాణేలు గురించి తెలుసా.. జైన తీర్ధకరుల్లో ఒకరైన పార్శ్వ నాథ భగవాన్ 2900వ జయంతిని పురస్కరించుకుని ముంబై మింట్.. రూ.800, రూ.900 నాణేలను ముద్రించి విడుదల చేసింది. 40 గ్రాముల బరువైన ఈ నాణేలను పూర్తి వెండితో తయారు చేశారు. వీటిని ఏపీకి చెందని ఇద్దరు సేకరించారు.. ఫిబ్రవరి 20న ఆన్లైన్లో ఆర్బీఐ వెబ్సైట్లో విక్రయానికి ఉంచారని చెబుతున్నారు.