రూ.కోటి ప్రభుత్వ పురస్కారం తిరస్కరించిన నందిని సిధారెడ్డి.. కేటీఆర్, హరీష్ రావు హర్షం

1 year ago 21
KTR on Nandini Siddareddy Decision: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చటంపై రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డి కూడా తెలంగాణ తల్లి రూపం మార్చటాన్ని వ్యతిరేకించారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వం తరపున ఇస్తామన్న పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. నందిని సిధారెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్, హరీష్ రావు స్వాగతించారు.
Read Entire Article