రెండు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృతి, హెచ్చరికలు జారీ

1 month ago 4
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు చనిపోయిన కోళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు.
Read Entire Article