రెండుగా చీలిపోయిన జాతీయ రహదారి.. ప్రారంభించిన రెండు నెలలకే ఇలా

4 months ago 8
Krishnapatnam Hubli NH 67 Cracks: ప్రారంభమై రెండు నెలలు కూడా గడవకముందే కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై పగుళ్లు రావడం కలకలం రేపుతోంది. కడప జిల్లా మైదుకూరు-బద్వేలు సెక్షన్‌లో రోడ్డు చీలిపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. అయితే కాంట్రాక్ట్ సంస్థ ఈ హైవే నిర్వహణ బాధ్యతలు తమవేనని, పగుళ్లను పరిశీలించి మరమ్మతులు చేస్తామని తెలిపింది. గతంలో అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి సమస్య తలెత్తింది. ఈ హైవేపై పగుళ్లు రావండం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article