రేపట్నుంచి నిప్పుల కుంపటే.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్, జాగ్రత్తలు తీసుకోండి

1 month ago 6
తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రేపట్నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article