రేవంత్ ఐరన్ లెగ్ సీఎం.. ఢిల్లీలో గాడిద గుడ్డు సున్నానే మిగిలింది: కేటీఆర్

1 year ago 16
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మాత్రమే మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ల ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని కేటీఆర్‌ విమర్శించారు.
Read Entire Article