రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి శుభవార్త.. జీవో నం.49 నిలుపుదల..

7 months ago 18
తెలంగాణలో ఆదివాసీల ఆందోళనలకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది. కొమురంభీం జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన జీవో నం.49ను నిలిపివేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల అభిప్రాయాలు తీసుకునే వరకు జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.
Read Entire Article