రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెలాఖరులోగా ఉచితంగా పంపిణీ

4 months ago 11
రేవంత్ సర్కార్ మత్స్యకారులకు తీపి కబురు అందించింది. రూ. 123 కోట్లతో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. పథకం అమలులో పారదర్శకత, డిజిటల్ విధానం, రిటైల్ అవుట్‌లెట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Read Entire Article