రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. వారికి ఒక్క పూట మాత్రమే విధులు, ఉత్తర్వులు జారీ

3 hours ago 1
తెలంగాణలో పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు తీపికబురు. మండుతున్న ఎండల నేపథ్యంలో వారికి ఒక్క పూట విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన మంగళవారం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక సంఘాల వినతిపై స్పందించిన ప్రభుత్వం, వాతావరణ పరిస్థితులను బట్టి పని సమయాలు సర్దుబాటు చేయాలని సూచించింది.
Read Entire Article