రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు, వాళ్లకైతే రూ.6 వేలు.. ముహూర్తం ఫిక్స్..!

1 year ago 16
రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పథకాల్లో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్దులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2 వేలు, దివ్యాంగులకు 4 వేలు ఇస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2 వేలు పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా.. ఇప్పటివరకు అమలవ్వలేదు. కాగా.. ఈ పెంచిన డబ్బులతో ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Read Entire Article