రేవంత్ సర్కార్ శివరాత్రి కానుక.. వారి అకౌంట్లలో డబ్బులు జమ, చెక్ చేసుకోండి

1 year ago 15
శివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని నిరుపేద రైతు కూలీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 83,420 మందికి రూ.50.65 కోట్లు చెల్లించింనట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article