ఉపాధి అవకాశాలు లేక చాలా మంది యువత ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుకున్న చదువుకు తగిన స్కిల్స్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నారు యువతీ యువకులు. అలాంటి గ్రామీణ యువతకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. స్వయం ఉపాధి వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.