రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెల సరుకులతో పాటు అది కూడా ఇస్తారు

7 months ago 11
తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ఈ బ్యాగులు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు చేరుకున్నాయి. వీటిపై 'అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం' అనే నినాదం, ఆరు గ్యారెంటీ పథకాల వివరాలు ముద్రించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.
Read Entire Article