రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. జనవరి నుంచే అమలు, మంత్రి కీలక ప్రకటన

1 year ago 35
Telangana Super Fine Rice: తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అడపాదడపా సన్నిబియ్యం పంపిణీ చేస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల మంజూరీపైనా మంత్రి ఉత్తమ్ కీలక అప్డేట్ ఇచ్చారు.
Read Entire Article