రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. అలా చేయకుంటే బియ్యం బంద్, కార్డులో పేరు తొలగింపు..!

4 months ago 12
రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అనర్హులను తొలగించి, పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కార్డు కోటాను తగ్గించడం లేదా తొలగించడం వంటివి చేస్తామని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article