'రైతు బీమా' కోసం బతికుండానే భర్తలను చంపేశారు.. ఈ మహిళలవి నిజంగా 'చావు' తెలివితేటలే..!

1 year ago 20
రైతు బీమా డబ్బుల కోసం ఇద్దరు మహిళలు తమ భర్తలను బతికుండానే చంపేశారు. వారు చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వం ద్వారా రైతు బీమా సొమ్ము రూ.5 లక్షల చొప్పున కాజేశారు. కుల గణన సర్వేలో భాగంగా అధికారులు వివరాలు సేకరించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ భార్యామణులపై కేసులు బుక్ చేశారు.
Read Entire Article