రైతు భరోసా డబ్బులు వేసేది అప్పుడే.. అన్నదాతలకు అసలైన 'పండగ'.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 15
Komatireddy Venkat Reddy: తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లలో సంక్రాంతి పండుగకు వేయనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రైతులకు పండగలాంటి వార్త వినిపించారు. అంతేకాదు.. వచ్చే నెలలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Read Entire Article