తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై బిగ్ అప్డేట్. ఈనెల 17న రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. కాగా, గతానికి భిన్నంగా ఈసారి ఒకే విడతలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.