రైతుకూలీల పిల్లలకు గుడ్‌న్యూస్.. అగ్రివర్సిటీ కళాశాలల్లో 15 శాతం సీట్లు

6 months ago 9
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుకూలీల పిల్లలకు శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి బీటెక్ (ఫుడ్‌టెక్నాలజీ), బీఎస్సీ (అగ్రి) కోర్సుల్లో 15 శాతం స్పెషల్ కోటా కల్పించనున్నారు. ఈ కోటాకు అర్హత పొందాలంటే.. విద్యార్థులు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉండాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
Read Entire Article