రైతులకు అలర్ట్.. అమల్లోకి 2025-26 రైతు బీమా పథకం.. కొత్తగా చేరిన వారు వీరే..

6 months ago 17
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 సంవత్సరానికి రైతు బీమా పథకం అమల్లోకి వచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 5 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులందరూ దీనికి అర్హులే. ఏఈఓ అధికారుల వద్ద ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ అప్లికేషన్లను స్వీకరించారు. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల వరకు కొత్త దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article