రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు జమ, చెక్ చేసుకోండి

1 year ago 43
తెలంగాణ రైతులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. సన్న వడ్లకు బోనస్ డబ్బులు చెల్లింపులు మెుదలు పెట్టింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. విడతవారీగా బోనస్ డబ్బులు చెల్లింపులు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Read Entire Article