రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 47
తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అన్నాదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేసేదెప్పుడో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోందని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article