రైతులకు బంగారు గని అంటే ఈ పంటే.. ఎకరానికి రూ.2.5 లక్షల ఆదాయం..

5 months ago 24
తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల రైతులు బ్రోకలీ సాగు ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు. చలికాలం ఈ పంటకు అనుకూలం. మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో.. ఎకరానికి 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు నికర లాభం వస్తోంది. కేంద్ర ప్రభుత్వ MIDH వంటి పథకాల కింద రైతులు రాయితీలు పొందవచ్చు. మంచి మార్కెట్ ధరలు, సరైన సాగు పద్ధతులతో రైతులు ఆర్థికంగా బలపడడానికి ఇది మంచి అవకాశం.
Read Entire Article