రైతులకు శుభవార్త.. రేపు రాత్రి వరకు అకౌంట్లోకి రైతుభరోసా డబ్బులు..

3 weeks ago 6
రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకు 90 శాతం రైతుల ఖాతాల్లో రూ. 12 వేలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారికి పెద్ద ప్రయోజనం కలుగనున్నది. ఇప్పటి వరకు 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం.
Read Entire Article