రైతులకు శుభవార్త.. రేపు రాత్రి వరకు అకౌంట్లోకి రైతుభరోసా డబ్బులు..

11 months ago 23
రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకు 90 శాతం రైతుల ఖాతాల్లో రూ. 12 వేలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారికి పెద్ద ప్రయోజనం కలుగనున్నది. ఇప్పటి వరకు 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం.
Read Entire Article