రైతులు ఎగిరిగంతేసే వార్త.. ఖాతాల్లోకి డబ్బు జమ, చెక్ చేస్కోండి.. ఒక్కొక్కరి అకౌంట్లలోకి..!

1 year ago 26
Telangana Paddy Bonus Money: మాట ఇస్తే మడమ తిప్పం.. తలనైనా తెగనరుక్కుంటాం కానీ మాట తప్పేదే లేదు.. అంటూ పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఇది. చెప్పినట్టుగానే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే మహా అయిన మూడు రోజుల్లో నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తోంది. దీంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article